6. పద్మనాయకులు50 ప్రశ్నలు
← అధ్యాయాలు

6. పద్మనాయకులు

50 ప్రశ్నలు
0 of 50 answered
Mock Test Starting…
00:00
Question 1 of 1
1. క్రీ.శ. 1323లో కాకతీయుల ఓరుగంటి దుర్గం ఎవరి సేనావాహిని దాటికి కుప్పకూలిపోయింది?
2. ఓరుగల్లు పతనం తరువాత ఢిల్లీ పాలకులైన తుగ్లక్‌ల ఏలుబడిలోకి వచ్చిన ప్రాంతం ఏది?
3. తుగ్లక్‌ల ఐత్రయాత్ర తమిళనాడులోని ఏ ప్రాంతం వరకు ఎదురులేకుండా సాగింది?
4. ఈ రాజ్యవిస్తరణ కార్యక్రమం ఎవరి నేతృత్వంలో సాగింది?
5. తెలుగుదేశం ముస్లిం ఏలుబడిలోకి రావడం ఎన్నోసారి?
6. కింది స్టేట్‌మెంట్‌లను పరిశీలించండి: (I) ఆ కాలంలో ముస్లిం సైన్యం విజయగర్వంతో దుష్కృత్యాలకు అంతులేదు. (II) దేవాలయాలను పడగొట్టి వాటి స్థానంలో మసీదులను కట్టించారు. (III) పండినపంటలన్నీ బలవంతంగా దోచుకుపోయేవారు. పైవాటిలో సరైనవి ఏవి?
7. దుర్భరమైన ముస్లిం పరిపాలనలో కుంగుతున్న తెలుగుదేశాన్ని ఉద్ధరించడానికి వేంగీవాసి వీరుడైన మసునూరి ఎవరిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు?
8. 1325లో ప్రాచీన భారతదేశంలోని ఏ వ్యవస్థ ఆంధ్రదేశంలో తిరిగి అమల్లోకి వచ్చింది?
9. తీరాంధ్రం ఎవరి స్వాధీనమైంది?
10. ఆ సమయంలో వరంగల్‌ను స్వాధీనపరచుకున్నవాడు ఎవరు?
11. కాపయ నాయకుడు ప్రోలయ నాయకుడికి ఎలాంటి బంధువు?
12. ప్రోలయ నాయకుడికి సంతానం లేనందున అతడు మరణించగానే తీరాంధ్ర దేశానికి కూడా ఎవరు ప్రభువయ్యారు?
13. ఆ కాలంలోనే రాచకొండ రాజధానిగా తెలంగాణాలో ఏ వంశంవారు పద్మనాయక రాజ్యం స్థాపించారు?
14. పద్మనాయకులు ఏ కులానికి చెందినవారు?
15. దేవరకొండ రాజ్యాన్ని పాలించినవారు కూడా ఏ కులానికి చెందినవారు?
16. వీరు (దేవరకొండ రాజ్య పాలకులు) మొదట ఏ మతస్థులు, తరువాత ఏమయ్యారు?
17. వరంగల్‌ను స్వాధీనపరచుకున్న నాయకుడు ఎవరు?
18. రెడ్డిరాజ్యాన్ని స్థాపించినవాడు ఎవరు?
19. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినవారు ఎవరు?
20. బహమనీ రాజ్యం ఎలా స్థాపించబడింది?