6. పద్మనాయకులు
83 ప్రశ్నలు 1. క్రీ.శ. 1323లో కాకతీయుల ఓరుగంటి దుర్గం ఎవరి సేనావాహిని ధాటికి కుప్పకూలిపోయింది? ↓
2. ఓరుగంటి దుర్గం కూలిన తరువాత ఆంధ్రదేశం ఎవరి ఏలుబడిలోకి వచ్చింది? ↓
3. తుగ్లకుల జైత్రయాత్ర తమిళనాడులోని ఏ ప్రాంతం వరకు ఎదురులేకుండా సాగింది? ↓
4. మహమ్మదీయులు జయించిన ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాలన్నీ కలిపి ఏ రాష్ట్రంగా ఏర్పరిచారు? ↓
5. మలబార్ రాష్ట్ర విస్తరణ కార్యక్రమం ఎవరి నేతృత్వంలో సాగింది? ↓
6. తెలుగుదేశం ముస్లిం ఏలుబడిలోకి రావడం ఇది ఎన్నోసారి? ↓
7. ముస్లిం సైన్యం విజయగర్వంతో దేవాలయాలను పడగొట్టి వాటి స్థానంలో ఏమి కట్టించారు? ↓
8. దుర్భరమైన ముస్లిం పరిపాలనలో కుంగుతున్న తెలుగుదేశాన్ని ఉద్ధరించడానికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నవాడు ఎవరు? ↓
9. మసునూరి ప్రోలయ నాయకుడు ఏ ప్రాంతపు వీరుడు? ↓
10. 1325లో ఆంధ్రదేశంలో తిరిగి అమల్లోకి వచ్చిన ప్రాచీన భారతదేశపు వ్యవస్థ ఏది? ↓
11. తీరాంధ్రం ఎవరి స్వాధీనమైనది? ↓
12. ఆ సమయంలో వరంగల్ను స్వాధీనపరచుకున్నవాడు ఎవరు? ↓
13. కాపయ నాయకుడు ప్రోలయ నాయకునికి ఏమవుతాడు? ↓
14. ప్రోలయ నాయకునికి సంతానం లేనందున అతని మరణానంతరం తీరాంధ్ర దేశానికి కూడా ఎవరు ప్రభువయ్యాడు? ↓
15. ఆ కాలంలోనే రాచకొండ రాజధానిగా తెలంగాణాలో ఏ వంశంవారు పద్మనాయక రాజ్యం స్థాపించారు? ↓
16. రేచర్ల వంశం వారు ఏ కులానికి చెందినవారు? ↓
17. దేవరకొండ రాజ్యాన్ని పాలించినవారు కూడా ఏ కులానికి చెందినవారు? ↓
18. వీరు (రేచర్ల వెలమలు) మొదట ఏ మతస్థులు, తరువాత ఏ మతస్థులుగా మారారు? ↓
19. 1335-36 కాలంలో దక్షిణాపథంలో స్వతంత్ర ప్రతిపత్తితో వెలసిన ఆరు ముఖ్యమైన రాజ్యాలలో తీరాంధ్రాన్ని పాలించినవారు ఎవరు? ↓
20. ఆ ఆరు రాజ్యాలలో వరంగల్ను స్వాధీనపరచుకున్నది ఎవరు? ↓
21. ప్రోలయ వేమారెడ్డి స్థాపించిన రాజ్యం ఏది? ↓
22. పద్మనాయకులు స్థాపించిన రాజ్యాలు ఏవి? ↓
23. హరిహర బుక్కరాయలు స్థాపించిన సామ్రాజ్యం ఏది? ↓
24. స్థానిక గవర్నరు తిరుగుబాటు జరిపి దక్కనులో స్థాపించిన రాజ్యం ఏది? ↓
25. స్వదేశాభిమానంగల దాదాపు ఎంతమంది నాయకులు ఒక్క తాటిపైకొచ్చి హిందూ రాజ్యాన్ని స్థాపించడానికి కృషి చేశారు? ↓
26. 77 మంది నాయకుల ఒక్కతాటిపైకి రావడం ఎవరి నాయకత్వంలో జరిగింది? ↓
27. ప్రోలయ నాయకుడు తన రాజధానిని వేంగీ ప్రాంతం నుండి ఎక్కడికి మార్చాడు? ↓
28. ప్రోలయ నాయకుడు ఎప్పుడు మరణించాడు? ↓
29. ప్రోలయ నాయకుని మరణానంతరం అతని పినతండ్రి కుమారుడు ఏమి వహించాడు? ↓
30. కాపయ నాయకుడు 1336లో ఏమి చేసి మహమ్మదీయులను పారద్రోలాడు? ↓
31. కాపయ నాయకుడు రాజధానిని రేకపల్లి నుండి ఎక్కడికి మార్చాడు? ↓
32. కాపయ నాయకుడు ధరించిన బిరుదులు ఏవి? ↓
33. తురుష్కులపై దండయాత్ర ప్రారంభించడానికి ముందు 77 మంది నాయకులు దేనికి వచ్చారు? ↓
34. ఆ ఒప్పందం ప్రకారం మహమ్మదీయులను పారద్రోలిన తరువాత ఎవరి భూభాగాలను వారే ఏలుకోవాలని అంగీకరించారు? ↓
35. కాపయ నాయకునికి తనను కూడా ఏమని నిరూపించుకోవాలని దురుద్ధి పుట్టింది? ↓
36. తెలంగాణాలో అధిక ప్రాంతానికి పాలకుడైన రేచర్ల సింగమనేడు ఎవరిపై కయ్యానికి కాలుదువ్వి కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు? ↓
37. నిరంతర యుద్ధాలతో కాపయ నాయకుని బలం ఎలా అయింది? ↓
38. కాపయ నాయకుడు ఎప్పుడు మరణించాడు? ↓
39. కాపయ నాయకుని తరువాత అనపోతా రేడు వరుసగా దేనిని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు? ↓
40. పద్మనాయకులు ఎవరికి సామంతులు? ↓
41. పద్మనాయకుల అభ్యున్నతి ఎవరి కాలం నుండి ప్రారంభమైంది? ↓
42. పద్మనాయకుల జన్మస్థలం ఏది? ↓
43. పద్మనాయక రాజులు స్వతంత్రులైన తరువాత ఆమనగల్లు కాకుండా ఏయే రాజధానులను ఏర్పాటు చేసుకున్నారు? ↓
44. రాచకొండ, దేవరకొండలలో పద్మనాయకులు దేనిని నిర్మించుకున్నారు? ↓
45. రాచకొండ పట్టణం ఏ జిల్లా, మండలంలో ఉంది? ↓
46. రాజ్యం సుస్థిరంగా కానేని రాచకొండ ప్రాంతంలో పద్మనాయకులు దేనికి కంకణం కట్టుకున్నారు? ↓
47. కాకతీయుల పతనం తరువాత వరంగల్ తదితర ఆంధ్రదేశ ప్రాంతాలు ఎవరి వశమైనాయి? ↓
48. ఆ పరిస్థితుల్లో స్వధర్మ, స్వమత రక్షణ, అభివృద్ధి ప్రతిహింపు ఏమిటి? ↓
49. రాచకొండలో అన్ని మత సంప్రదాయాలకు చెందిన వారు ఎలా ఉండేవారు? ↓
50. రాచకొండ పట్టణం దేనికి పేరుపెట్టింది? ↓
51. వీరి (పద్మనాయకుల) కాలంలో ఏ భాషకు ఎంతో విలువ లభించింది? ↓
52. పద్మనాయకుల ఆస్థాన కవి ఎవరు? ↓
53. శాలక్య అయ్యలార్యుడు ఏ గ్రంథాన్ని పూర్తి చేశాడు? ↓
54. రాచకొండ ప్రభువుల ప్రాపు పొందిన తెలుగు కవులలో ప్రసిద్ధులు ఎవరు? ↓
55. రాచకొండ రాజులలో సర్వజ్ఞ సింగభూపాలుడు ఎలాంటివాడు? ↓
56. రాచకొండను ఏ కవిసార్వభౌముడు దర్శించాడు? ↓
57. ఆనాడు రాజులు ఎలాంటివారు? ↓
58. మంత్రులు ఎలాంటివారు? ↓
59. ప్రజలు అవినీతిపరులై దేనికి మంచాలు వేశారు? ↓
60. మహమ్మదీయ సంపర్కంతో, సంఘర్షణలతో హిందూ సంఘం ఎలా అయింది? ↓
61. దేశ అభ్యున్నతికై ఆధ్యాత్మిక చింతనగాని, పరార్థచింతనగాని ఏమి లేదు? ↓
62. ఏ రాజు ఆదర్శప్రభువుగా, ఏ రాజ్యం ఆదర్శరాజ్యంగా చెప్పబడింది? ↓
63. ఆ సందేశం ప్రపంచానికి చాటినది ఎవరు? ↓
64. పోతనచేతిలో ఏమి రాణించింది? ↓
65. మసునూరి, రేచర్ల పద్మనాయకులు తెలంగాణాని దాదాపు ఎన్ని సంవత్సరాలు పాలించారు? ↓
66. వారు వాళ్ళ జీవిత కాలమంతా దేనితో గడిపారు? ↓
67. వారు ఎవరితో వైరం కొనసాగించారు? ↓
68. క్రీ.శ. 1475 నాటికి క్షీణించి అస్తమించిన రాజ్యం ఏది? ↓
69. అయినా తెలంగాణా చరిత్రలో వారు ఏమి పోషించారు? ↓
70. తెలంగాణాను తటాకాల ప్రాంతంగా ఎవరు ఇంతకుముందే తీర్చిదిద్దారు? ↓
71. దానికి తోడు వెలమలు కూడా ఏయే తటాకాలను నిర్మించారు? ↓
72. వ్యవసాయ పరిస్థితి కొంతవరకు సాధారణంగా ఉన్నా దేని వల్ల మంచి పంటలు పండే పరిస్థితి లేదు? ↓
73. వర్తక, వాణిజ్యాలకు రక్షణ ఎలా ఉంది? ↓
74. ఓడరేవు పట్టణాలకోసమే కృష్ణా, గోదావరి తీరప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి ఎవరితో తలపడ్డారు? ↓
75. పదిరోజులు కూడా ఆ ఓడరేవు పట్టణాలు వారి అధీనంలో ఉన్నాయా? ↓
76. దేశీయ వ్యాపారంలో చిల్లర వర్తకులు, కుటీర పరిశ్రమలవారు ఎలా తమ పనులు చేసుకున్నారు? ↓
77. ప్రధాన వృత్తి వ్యవసాయం అయిన వృత్తిపనివారు దేనిని కలిగి ఉన్నారు? ↓
78. రేచర్ల పద్మనాయకులు కవిపండిత పోషకులే కాకుండా ఏమిటి? ↓
79. రసార్ణవ సుధాకరము ఏ శాస్త్రానికి సంబంధించిన గ్రంథం? ↓
80. రత్నపాంచాలిక ఏ భాషలోని నాటకం? ↓
81. చమత్కార చంద్రిక ఏ శాస్త్ర గ్రంథం? ↓
82. అమర పద పారిజాతము దేనికి వ్యాఖ్యానం? ↓
83. పద్మనాయకులు రచించిన ముఖ్యమైన తెలుగు గ్రంథాలు ఏవి? ↓