← అధ్యాయాలు

2. ఇక్ష్వాకులు

36 ప్రశ్నలు
1. శాతవాహన సామ్రాజ్యం అంతరించిన తర్వాత దక్షిణదేశానికి రాజకీయ ఐక్యత కలిగించినవారు ఎవరు?
2. శాతవాహన సామ్రాజ్యం ఏ శతాబ్దం ప్రారంభంలో కూలిపోయింది?
3. ఇక్ష్వాకు వంశ స్థాపకుడు ఎవరు?
4. ఇక్ష్వాకుల రాజధాని ఏది?
5. ఇక్ష్వాకులు ఏ కాలంలో పాలన జరిపారు?
6. ఇక్ష్వాకు వంశంలో ముఖ్యులైన నలుగురు రాజులు ఎవరు?
7. వైదిక మతాన్ని ఉద్ధరించిన ఇక్ష్వాకు రాజు ఎవరు?
8. శాంతమూలుడు ఏయే మండలాలను పరిపాలించాడు?
9. నాగార్జునకొండ ప్రాంతంలో మహాసేన విరూపాక్షాలయాలు ఎవరు నిర్మించారు?
10. ఇతని రాజ్యకాలంలో బౌద్ధమతాన్ని ఆదరించిన రాణివాసపు స్త్రీలు, రాణులు ఎవరి కాలం?
11. ఇక్ష్వాకుల పరిపాలన ఏ పద్ధతిలో సాగింది?
12. ఇక్ష్వాకుల రాజలాంఛనం ఏది?
13. ఇక్ష్వాకుల కాలంలో ఏ మతం ఉచ్ఛదశలో ఉంది?
14. నాటి నాగార్జునలోయలో ప్రఖ్యాతమైన బౌద్ధతీర్థం ఏది?
15. బౌద్ధభిక్షువులు ఏయే దేశాల నుండి వచ్చేవారు?
16. ఇక్ష్వాకులు ఏ భాషను ఆదరించారు?
17. ఇక్ష్వాకుల కాలంనుండి ప్రారంభమైన వ్యవహారం ఏది?
18. ఈ కాలంలో సంవత్సరాన్ని ఎన్ని ఋతువులుగా చెప్పుకున్నారు?
19. ఒక్కో ఋతువుకు ఎన్ని మాసాలు?
20. ఇక్ష్వాకులు తమ అధికారాన్ని విస్తరింపజేసుకోడానికి ఇతర రాజులతో ఏమి నెరపుకున్నారు?